
1834లో లండన్ నుంచి మన దేశానికి వచ్చిన లార్డ్ మెకాలె విద్యారంగంలో సంస్కరణలు చేపట్టాడు
1835,ఫిబ్రవరి 2న బ్రిటిషు కౌన్సిల్ భారతీయ విద్యారంగంపై తన నివేదికను సమర్పించాడు
దీని ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం అందించే నిధులు కేవలం ఆంగ్ల భాషాభివృద్ధికి మాత్రమే కేటాయించాలి
దేశీయ విద్యా సంస్థలను మూసివేసి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సాహించాలి
ఈ నివేదిక ఫలితంగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు ప్రారంభమైయ్యాయి
పాఠశాల తనిఖీ కోసం ఒక ప్రభుత్వ వ్యవస్థ ఏర్పాటయింది
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి