
ఈ కమిషన్ను హంటర్ అధ్యక్షతన లార్డ్ రిప్పన్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ముఖ్య ఉద్దేశ్యం ఉడ్స్ డిస్పాచ్ సిఫార్సుల అమలు తీరును పర్యవేక్షించి నూతన విద్యా విధానాన్ని సిఫార్సు చేయడం. ఈ కమిషన్ను అనుసరించి స్వదేశీ విద్యా సంస్థలను ప్రోత్సాహించడం, ఎలిమెంటరీ స్కూళ్లను ఏర్పాటు చేయడం, మాతృబాషలోనే బోధన చేయడం, జిల్లా,మున్సిపల్ బోర్డులను ఏర్పాటు చేయడం, ప్రాథమిక పాఠశాల కనీస అవసరాల బాధ్యతలను ఈ విద్యా బోర్డుల తీసుకోవడం, ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటు, ప్రభుత్వ విద్యా సంస్థల నిర్వహణ బాధ్యతను ప్రయివేటు సంస్థలకు,మిషనరీలకు అప్పగించాలి
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి